ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?
కర్ణాటక రాజధాని బెంగళూరులో హిందూ, ముస్లిం సామరస్యానికి సాక్ష్యంగా నిలిచిందని చెబుతున్న కోటె ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం ఇది.
15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్న ఈ ఆలయంలోని వెంకటేశ్వరస్వామిని మైసూరు సుల్తానుల కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా హిందూ, ముస్లింలు దర్శించుకుంటారని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు.
ఈ పురాతన ఆలయానికి హిందూ ముస్లింలు రావడం వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతుల్ని, ఆలయ చరిత్రను తెలియచేసేలా గుడి ఆవరణలోని ఒక గదిలో బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- ఆరోగ్యవంతమైన ఆహారం: ఈ ‘సూపర్ ఫుడ్స్’ మనకు చాలా చౌకగా దొరుకుతాయి.. తింటున్నారా? లేదా?
- లిథియం: జమ్మూకశ్మీర్లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?
- గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
- స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్: రాత్రిళ్లు స్మార్ట్ఫోన్ చూస్తే చూపు పోతుందా? హైదరాబాద్ యువతి సమస్యపై డాక్టర్ ట్వీట్ వైరల్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)