దిల్లీకి కాలుష్యం: ‘మాస్కు వాడుతున్నా.. కరోనా భయంతో కాదు, కాలుష్యం డేంజర్ వల్ల..’
దిల్లీలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన వాయుకాలుష్యం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యధికంగా 450 పాయింట్లకు చేరింది.
పెరుగుతున్న కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని కోరుతున్నారు.
మరోవైపు.. కాలుష్యంపై పోరాటంలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలంటోంది దిల్లీ ప్రభుత్వం.
మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి సిరాజ్ అలీ అందిస్తున్న కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ట్విటర్లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- నీళ్లు విపరీతంగా వాడేసి ఎడారిలాగా మారిపోయిన నగరం.. తిరిగి పచ్చగా ఎలా మారిందంటే..
- టీ20 ప్రపంచకప్: టోర్నీ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా ఔట్.. సెమీ ఫైనల్స్కు ఇంగ్లండ్
- ఇద్దరు వృద్ధులు భూమిలో 650 అడుగుల లోతులో చిక్కుకుపోయారు.. 9 రోజులు కాఫీ పొడి తిని బతికారు
- చరిత్రలో అతి పెద్ద లాటరీ.. జాక్పాట్ రూ.13 వేల కోట్లు.. మూడు నెలలగా విజేతలే లేరు.. చివరికి ఏం చేశారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)