పంజాబ్: రైతులు పంటవ్యర్థాలను కాల్చకుండా తీర్మానించిన మహిళా సర్పంచ్
దిల్లీలో కాలుష్యం స్థాయి పెరగడానికి, పంజాబ్, హరియాణాల్లో అక్టోబర్-నవంబర్ నెలల్లో పంటవ్యర్థాలను తగలబెట్టడానికి దగ్గరి సంబంధం ఉంది.
దీనిపై ఈ రాష్ట్రాల మధ్య ఎన్నో తగవులున్నాయి. అయితే పంజాబ్ లోని ఒక గ్రామంలో రైతులు తమంతట తామే పంటవ్యర్థాలను తగలబెట్టడాన్ని ఆపేయాలని తీర్మానించుకున్నారు.
అలాంటి కొందరు రైతులతో బీబీబీ ప్రతినిధులు సురీందర్ మాన్, నవ్కిరణ్ సింగ్ మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- ట్విటర్లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- నీళ్లు విపరీతంగా వాడేసి ఎడారిలాగా మారిపోయిన నగరం.. తిరిగి పచ్చగా ఎలా మారిందంటే..
- టీ20 ప్రపంచకప్: టోర్నీ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా ఔట్.. సెమీ ఫైనల్స్కు ఇంగ్లండ్
- ఇద్దరు వృద్ధులు భూమిలో 650 అడుగుల లోతులో చిక్కుకుపోయారు.. 9 రోజులు కాఫీ పొడి తిని బతికారు
- చరిత్రలో అతి పెద్ద లాటరీ.. జాక్పాట్ రూ.13 వేల కోట్లు.. మూడు నెలలగా విజేతలే లేరు.. చివరికి ఏం చేశారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)