రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?
తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీతోపాటూ ఒక కంటైనర్ల కాన్వాయ్ కూడా ప్రయాణిస్తోంది.
పదుల సంఖ్యలో ఉన్న ఈ కంటైనర్లు ప్రతి రోజూ యాత్ర ప్రారంభమయ్యే ముందే అక్కడ నుంచి బయల్దేరుతున్నాయి.
ఇంతకీ ఇవి రోజూ ఏం చేస్తుంటాయి?
ఇవి కూడా చదవండి:
- డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
- చైనా, అమెరికాలు బద్ధ శత్రువులుగా మారుతున్నాయా, మూడోసారి అధ్యక్షుడైన షీ జిన్పింగ్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?
- ఇమ్రాన్ ఖాన్ మీద దాడి ఘటనతో పాకిస్తాన్ ఉద్రిక్తం... ఇస్లామాబాద్లో పాఠశాలలు బంద్
- మహిళల గర్భకోశం, పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని.. అన్ని అవయవాలనూ దెబ్బతీసే, చికిత్స కూడా లేని డేంజరస్ పొర
- అవతార్-2: ఈ చిత్రంలో ఏముంది... జేమ్స్ కామెరాన్ మరో అద్భుతాన్ని సృష్టించారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)