మోర్బీ వంతెన ప్రమాదం: కడుపులో బిడ్డ సహా తొమ్మిది మందిని కోల్పోయిన కుటుంబం

వీడియో క్యాప్షన్, మోర్బీ వంతెన ప్రమాదం: కడుపులో బిడ్డ సహా తొమ్మిది మందిని కోల్పోయిన కుటుంబం

మోర్బీ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో చనిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాధ

అయిన వారిని, స్నేహితులను కోల్పోయినవారు ఈ ఘటనను తలుచుకుని కుమిలిపోతున్నారు.

అయితే, ఈ ప్రమాదంలో ఒక కుటుంబంలో 9మంది మరణించడం అందరినీ కలిచి వేస్తోంది.

ఈ దుర్ఘటన తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంది, బంధువులు ఏమంటున్నారు? ఈ వీడియో కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)