CCTV: గుజరాత్లో 141 మంది మృతికి కారణమైన వంతెన కూలిపోతున్న క్షణాలు..
గుజరాత్లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 141 మంది మరణించారు. 177 మందిని ఇప్పటి వరకు రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వంతెనపై అసలేం జరిగింది? వెంటనే నదిలో దూకి కాపాడిన వారు ఏం చెప్పారు?
ఇవి కూడా చదవండి:
- వీర్యం ఈదుకుంటూ వచ్చి అండంతో కలుస్తుందా? ఇది నిజమా? అపోహా?
- ‘అఫ్గాన్ మాజీ సైనికులను రష్యా కిరాయికి వాడుకుంటోంది’- అఫ్గాన్ మాజీ జనరల్
- ‘‘నా దగ్గరున్న తాడుతో 15 మృతదేహాలను బయటకు తీశా’’: మోర్బీ బ్రిడ్జి ప్రమాద ఘటనను వివరించిన ప్రత్యక్షసాక్షి
- COP27: ఈజిప్ట్లో వాతావరణ మార్పులపై సదస్సు.. ఏ అంశాలను చర్చించనున్నారు? ఇది ఎందుకింత ముఖ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)