నార్త్ వెస్ట్రన్ రైల్వేలో సేవలందిస్తున్న మహిళా పైలట్ నీలమ్ రాథల్
ట్రైన్లో చేసే ప్రయాణానికి... ఇంజన్ను నడపడానికి చాలా తేడా ఉందంటున్నారు రాజస్తాన్లోని కోటాకు చెందిన నీలమ్ రాథల్.
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో లోకో పైలట్గా పని చేస్తున్నారామె.
రైలులో ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చడమే తన ప్రథమ కర్తవ్యమని చెబుతున్నారు.
రాజస్థాన్ నుంచి మీణా సింగ్ మోహర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిథాలీ రాజ్: ‘క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్వా? అని అడిగేవారు’
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)