మహారాష్ట్రలోని ఓ బడిలో పిల్లలకు రొట్టెలు చేయడం నేర్పిస్తున్న టీచర్లు
మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లా, జత్ తాలూకా, కుల్లాల్వాడి జిల్లా పరిషత్ పాఠశాల టీచర్లు..
విద్యార్థులకు రొట్టెలు చేయడం నేర్పిస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా...
మై రోటీ పేరుతో పోటీలు కూడా ఏర్పాటు చేసి బహుమతులు కూడా ఇచ్చారు ఆ స్కూలు టీచర్లు.
ఈ పోటీలను చూసేందుకు వచ్చిన అధికారులు సైతం వీరి నుంచి ప్రేరణ పొందారని చెబుతున్నారు.
బాలబాలికల మధ్య సమానత్వ భావనను పెంచడం కోసమే ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామని వారంటున్నారు.
మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి సర్ఫరాజ్ మూసా సనాడీ అందిస్తున్న కథనంలో చూద్దాం...
ఇవి కూడా చదవండి:
- ఆక్స్ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
- SCO Summit: ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఏం మాట్లాడబోతున్నారు?
- బీజేపీ నేత, మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు అయిదేళ్ల జైలు శిక్ష, ఆమె భర్తకు కూడా...అసలు కేసు ఏంటి?
- ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)