అణువిద్యుత్ ప్లాంట్ల పునరుద్ధరణ అంటోన్న జపాన్
జపాన్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా పెంచటం కోసం మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లను పునఃప్రారంభిస్తామని జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా ప్రకటించారు.
కానీ 11 ఏళ్ల కిందట సంభవించిన ఫుకుషిమా విపత్తు కారణంగా జపాన్ ప్రజల్లో వీటిపై వ్యతిరేకత తీవ్రంగానే ఉంది.
టోక్యోలో బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్ఫీల్డ్ హేస్ అందిస్తోన్న కథనం
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన కేంద్రం
- క్యాన్సర్ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?
- ఈ ఆర్థిక, రాజకీయ సుడిగుండం నుంచి శ్రీలంక ఇప్పటికిప్పుడు బయటపడగలదా, ఏం చేయాలి?
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)