విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ సొరంగం గురించి ఎంతమందికి తెలుసు?
విజయవాడలో ఉన్న ఈ టన్నెల్ గురించి నగరం బయటి వారికే కాదు, స్థానికులలో కూడా కొంతమందికి తెలియదు.
1965నాటి ఈ సొరంగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
ఈ సొరంగ మార్గం గుండా రోజూ కొన్ని వేలమంది ప్రయాణిస్తుంటారు.
గత కృష్ణాపుష్కరాల సమయంలో ఈ టన్నెల్ ను సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఇవి కూడా చదవండి:
- ఉదయపూర్: మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు ‘ప్రతీకారంగా’ టైలర్ హత్య.. వీడియోలో ప్రధాని మోదీని కూడా బెదిరించారు
- వాహనాలపై ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేసి డబ్బులు దొంగిలిస్తున్నారా
- క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న 4 కొత్త మందులు
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)