గౌరవెల్లి ప్రాజెక్ట్ కావాలని కొందరంటే, మరికొందరు వద్దని ఎందుకంటున్నారు?
జూన్ 13న తెల్లవారుజామున సిద్దిపేట జిల్లా గూడాటిపల్లి గ్రామంలో హెల్మెట్లు ధరించిన పోలీసులు కొందరు గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు.
దీన్ని నిరసిస్తూ మరునాడు హుస్నాబాద్లో గ్రామస్థులు చేసిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఆరోజు అక్కడున్న టీఆర్ఎస్ నాయకుల్ని, కార్యకర్తల్ని నిర్వాసిత గ్రామస్థులు నిలదీశారు. తర్వాత ఘర్షణ వాతారణం చెలరేగడంతో పోలీసులు కలగజేసుకున్నారు.
అసలు ఆ గ్రామస్థుల సమస్య ఏంటి? పోలీసులు వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?
పూర్తి వివరాల కోసం పై వీడియోను పూర్తిగా చూడండి.
ఇవి కూడా చదవండి:
- అగ్నిపథ్ నిరసనలు - దామెర రాకేశ్: 'ఆందోళన చేస్తే కాల్చి చంపుతారా?' - కన్నీరుమున్నీరైన దబ్బీర్పేట
- బుల్డోజర్: భారతీయ ముస్లింలలో భయాన్ని పుట్టిస్తున్న మెషీన్
- చైనాకు అమెరికా మీద ఎందుకంత కోపం... అసలేమిటీ తైవాన్ వివాదం?
- లాహోర్లోని హిందువుల రాగి, ఇత్తడి వస్తువులతో తయారు చేసిన ఫిరంగులను అఫ్గాన్ పాలకులు ఎక్కడ ఉపయోగించారు?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)