సముద్రంలో వేడెక్కుతున్న నీరు.. తగ్గిపోతున్న చేపలవేట

వీడియో క్యాప్షన్, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపల ఉనికిని దెబ్బతీస్తున్నాయి.

వాతావరణ మార్పుల ఫలితంగా భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూమి మీదనే కాదు.. సముద్రంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి.

సముద్ర ప్రాణులు, పగడపు దిబ్బలు వంటి వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది.

మత్స్యకారులు ఎంత కష్టపడ్డా చేపలు దొరకడం లేదు.

మహారాష్ట్ర నుంచి బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూళే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)