రూ.500 పెట్టి టికెట్ కొంటే, రూ.2.5 కోట్ల లాటరీ తగిలింది..
ఆ చిరు వ్యాపారి గత 30 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నారు. అడపాదడపా వందో, రెండొందలో వచ్చేవి. కానీ ఈ ఏడాది బైశాఖి బంపర్ లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్లు వచ్చింది. ఈ డబ్బుతో ఆయన ఏం చెయ్యబోతున్నారంటే..
ఇవి కూడా చదవండి:
- పామును కిరీటంగా ధరించిన 4500 ఏళ్ల పురాతన దేవతా విగ్రహం.. పొలంలో రైతుకు దొరికింది
- యుక్రెయిన్ యుద్ధంపై కలసికట్టుగా ఉన్న పాశ్చాత్య దేశాలు విడిపోతే ఏం జరుగుతుంది? - మీరు తెలుసుకోవాల్సిన 5 అంశాలు
- అజయ్ దేవ్గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?
- పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకర్ని పెళ్లి చేసుకున్న వధువు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)