ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ దేనికి సంకేతం?
మొన్న ఉత్తర్ ప్రదేశ్లో, నిన్న మధ్యప్రదేశ్లో.. ఇప్పుడు దిల్లీలోని జహంగీర్పురిలో ‘బుల్డోజర్’ రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలి? ‘బుల్డోజర్ న్యాయం’ ప్రజాస్వామ్య ఫలితాలనిస్తుందా? బీబీసీ తెలుగు ఎడిటర్ జీ ఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యుల కార్లు ఎందుకు? సీఎంకు ప్రత్యేక కార్లు ఉండవా?
- కిమ్ కర్దాషియన్: తల్లి సెక్స్ టేప్ ప్రకటన చూసిన ఆరేళ్ల కొడుకు.. ఆ తర్వాత..
- అమెరికాలో పీహెచ్డీ చేసిన ఈ తెలంగాణ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా దిల్లీ బాబా దగ్గరికి ఎందుకొచ్చారు?
- శ్రీకాకుళం జిల్లా: ‘భూతవైద్యులు చెప్పారని లాక్డౌన్ విధించుకుని, హిజ్రాలతో పూజలు’ చేయించిన గ్రామంలో ఇప్పుడేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)