తెలంగాణ జీవరేఖ ప్రాణహిత.. ఈ నది ప్రాముఖ్యత, చారిత్రక విశేషాలు ఏంటంటే..

వీడియో క్యాప్షన్, తెలంగాణ జీవరేఖగా ప్రాణహిత నదిని భావిస్తారు.

ప్రాణహిత... తెలంగాణలో తాగు, సాగు నీటికి ప్రాణాధారం.

గోదావరికి ప్రధాన ఉపనది ఇది. ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి సమీపంలో వార్ధా, వేన్ గంగ నదుల సంగమంతో ప్రాణహితగా మారి... భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది.

స్కంధ పురాణంలో ప్రాణహితను ‘ప్రణీత’నదిగా పిలిచేవారు.

భారత్‌లో పుష్కరాలు జరిగే 12 నదుల్లో ఇది కూడా ఒకటి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)