125 ఏళ్ల వయసులోనూ పద్మశ్రీ స్వామి శివానంద అంత దృఢంగా ఎలా ఉన్నారు?
పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు స్వామీ శివానంద అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వయసులోనూ చకచకా నడుస్తూ, మోకాళ్లపై వంగి నమస్కరిస్తున్న ఆయన్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. మరి, స్వామి శివానంద ఎవరు? ఆయన ఏం చేస్తారు? ఈ వయసులోనూ అంత దృఢంగా ఎలా ఉన్నారు?
ఇవి కూడా చదవండి:
- కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
- క్యాన్సర్ ఆపరేషన్ల నుంచి కాస్మొటిక్ సర్జరీల దాకా విదేశీయులు భారత్కే ఎందుకు వస్తున్నారు?
- యుక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాలు: చెక్పాయింట్ వద్ద చర్చి ఫాదర్ కాల్చివేత
- ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)