'మా అబ్బాయి శవం జాడ కూడా తెలియడం లేదు' -యుక్రెయిన్లో కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆవేదన
శేఖరప్ప జ్ఞానగౌడర్ కుప్పకూలిపోయారు. చనిపోయి రెండ్రోజులైనా తన కొడుకు శవం ఎక్కడ ఉందో చెప్పకపోవడం గురించే ఆయన ఎక్కువ ఆందోళనగా ఉన్నారు.
యుక్రెయిన్లోని ఖార్కియెవ్ నగరంలో సరకుల కోసం తన బంకర్ నుంచి బయటికొచ్చినపుడు బుల్లెట్ తగిలి ఆయన కుమారుడు నవీన్ చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- ‘రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు’ - అమరావతి పిటిషన్లపై తుది తీర్పులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- యుక్రెయిన్: ఖార్కియెవ్ బంకర్లో భారతీయ విద్యార్థులు... ఒకవైపు బాంబుల భయం, మరో వైపు ఆకలి బాధ
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)