పరవళ్లు తొక్కుతున్న ప్రవాహంతో కనువిందు చేస్తున్న ఈ జోలాపుట్ రిజర్వాయర్ విశేషాలు మీకు తెలుసా?
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఈ జలాశయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.
భారత్లోనే ప్రత్యేకమైన జలవిద్యుత్ కేంద్రంగా పేరుపొందిన మాచ్ఖండ్ పవర్ ప్లాంట్కు నీటిని విడుదల చేసేది ఈ జోలాపుట్ రిజర్వాయరే.
ఈ డ్యాం ఒక చివర ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరో చివర ఒడిషాలో ఉంటుంది,
ఎంతో చరిత్ర ఉన్న జోలాపుట్ రిజర్వాయర్ అందమైన టూరిస్ట్ స్పాట్ కూడా.
పర్యాటకులకు కనువిందు చేసే ఈ డ్యాం గురించి మరిన్ని విశేషాలు చూసేద్దాం..
ఇవి కూడా చదవండి:
- ఏపీ డీజీపీ బదిలీ వివాదం: గౌతమ్ సవాంగ్ను హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారు, తెరవెనుక కారణాలేంటి?
- రంగారెడ్డి జిల్లాలో ‘వితంతువుల తండా’: ‘మా ఊరిలో శుభకార్యాలకు ముత్తైదువలు లేరు.. పక్క ఊళ్ల నుంచి పిలిపిస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)