ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు ధరించవచ్చా?
కర్ణాటకలో హిజాబ్ పెద్ద వివాదంగా మారింది.
హిజాబ్ ధరించిన ముస్లిం అమ్మాయిలను తరగతి గదులకు అనుమతించకుండా కొన్ని కాలేజీలు నిషేధం విధించడంతో ఈ వివాదం రాజుకుంది.
దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
అసలు విద్యార్థులు హిజాబ్ ధరించవచ్చా? కాషాయ కండువాలు ధరించవచ్చా?
ఇవి కూడా చదవండి:
- ములాయం సింగ్, కాన్షీరాం ఏకమై కల్యాణ్ సింగ్ను చిత్తు చేశాక ఏం జరిగింది
- కుష్: యువతను సర్వ నాశనం చేస్తున్న కొత్త మాదక ద్రవ్యం, గొంతు కోసుకుంటున్న బాధితులు
- కొండ చీలికలో ఇరుక్కుపోయిన యువకుడిని కాపాడిన భారత సైన్యం
- ‘గంటకు 417 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపాడు..’ ఆ తర్వాత ఏమైందంటే..
- ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


