కొడాలి నాని: ఆ నాలుగు మీడియా సంస్థలను వైసీపీ నిషేధిస్తోందన్న మంత్రి
ప్రభుత్వానికి, తమ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయంటూ, ఆ నాలుగు పత్రికా సంస్థలను వైసీపీ నిషేధిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని ప్రకటించారు.
ప్రభుత్వానికి, తమ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నాయంటూ ఈటీవీ, ఈనాడు, టీవీ5, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై కొద్ది రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఈ రోజు ఏపీ మంత్రి కొడాలి నాని ఆ నాలుగు మీడియా సంస్థలను వైసీపీ నిషేధిస్తోందని వెల్లడించారు. తమ పార్టీ నేతలెవరూ ఆ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడొద్దని, ప్రెస్ మీట్లకు వారిని పిలవొద్దని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
- పత్రికా స్వేచ్ఛను అణచివేసే నేతల జాబితాలో మోదీ, పుతిన్, షేక్ హసీనా
- నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్
- చెడ్డ విధానాలను ప్రొఫెషనల్గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ
- మహిళా రిపోర్టర్కు లైవ్లో ముద్దుపెట్టిన ఆటగాడు.. మహిళా రిపోర్టర్ల ఆగ్రహం
- ‘పత్రిక ఎడిటర్ని చూసి కారు డ్రైవర్ అనుకున్నారు’
- "పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారానికి దిల్లీ కేంద్రంగా నకిలీ మీడియా సంస్థలు" - ఇది నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)