70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు.
అందులో పండే పండ్లను, కాయలను ఆయన తీసుకోరు.
పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు.
ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనే ఉంది.
ఆ పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణపై ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి:
- COP26: ‘‘ఉష్ణోగ్రతల కట్టడి లక్ష్యాన్ని చేరుకునేందుకు సమయం మించిపోతోంది’’
- అమరావతి: రైతులేమనుకుంటున్నారు?
- టీ20 వరల్డ్ కప్ IndvsNz: భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం, 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం
- భారత పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- కాకినాడను సముద్రపు కోతల నుంచి కాపాడుతున్నది ఈ ఆడవులేనా?
- కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?
- పునీత్ రాజ్కుమార్ మరణం: జిమ్లో ఈ తప్పులు చేయకండి
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు
- ‘ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆయన టీ షర్ట్ వేసుకుంటాను.. ఒక్కోసారి ఆయన మళ్లీ వస్తారని అనిపిస్తుంది’
- తెల్ల జుట్టు కనిపిస్తే ముసలితనం వచ్చేసినట్లేనా? ఎందుకు రంగేసుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)