బండరాయి పడి బ్రిడ్జి ఎలా కూలిందో చూడండి
హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి కింద ఉన్న బట్సేరీ బ్రిడ్జి కూలిపోయింది.
ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.
కొండ కింద నిలిపి ఉంచిన కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)