You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖ: 20 వేలకుపైగా ఆలివ్రిడ్లే తాబేళ్లను సముద్రంలో విడిచిపెట్టారు
విశాఖపట్నంలోని జోడుగుళ్లపాలెం తీరంలో మార్చి 24న 20 వేలకుపైగా ఆలివ్రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టారు.
అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థ 'వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్'' సంయుక్తంగా ఇక్కడ మొత్తంగా 23,852 గుడ్లను సేకరించాయి.
కృత్రిమంగా పొదిగిన అనంతరం వీటి నుంచి వచ్చిన 20,927 పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- భారీ తాబేలు.. ఏకంగా పెద్ద కారంత ఉంది
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)