పశువుల కొట్టంలో సాఫ్ట్వేర్ కంపెనీ
లాక్డౌన్తో నగరాల్ని వదిలి గ్రామాలకు వచ్చేసిన చాలా మంది యువకులు.. ఇప్పుడు అక్కడే కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు.
మహారాష్ట్రకి చెందిన దాదాసాహెబ్ భగత్ అదే బాటలో అడుగులేశాడు.
డిజైనర్లను వెతికి పెట్టుకుని, గ్రామంలోనే శిక్షణ ఇచ్చి.. ఓ పశువుల కొట్టంలోనే సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడు. ఇప్పుడు దేశ విదేశాల్లో కంపెనీలకు భగత్ సేవలందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారింది....సమాజం తీరు మారుతుందా?
- విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)