పానీ పూరీ ఏటీఎం: భారతీయుడి ఆవిష్కరణ.. ఇలా డబ్బులు వేస్తే.. అలా పానీపూరీ
గుజరాత్లోని బనాస్కాంటాకు చెందిన భరత్ ప్రజాపతి పానీపూరీలు విక్రయించడానికి ఒక యంత్రాన్ని తయారుచేశారు.
ఈ మెషిన్లో డబ్బులు వేస్తే అందులోంచి పానీపూరీలు వస్తాయి.
మూడు ఫ్లేవర్లలో పానీపూరీలు దీన్నుంచి పొందొచ్చు.
ముందుగానే పానీపూరీలు, అందులో నింపే నీళ్లు అన్నీ ముందుగానే ఆ యంత్రంలో ఉంచుతారు.
డబ్బులు వేసి స్క్రీన్పై కనిపించే ఆప్షన్స్ నొక్కి పానీపూరీలు తీసుకోవచ్చు.
భరత్ దీన్ని తన సొంత ఆలోచనతో ఆరు నెలలు శ్రమించి తయారుచేశారు.
ఇది అచ్చంగా ఒక ఏటీఎంలా పనిచేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)