వీడియో: అమరావతిలో నరేంద్ర మోదీ ప్రసంగం - ప్రత్యేక హోదా గురించి ఏమన్నారు?
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి 2015 అక్టోబర్ 22వ తేదీన శంఖుస్థాపన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు నుంచి మట్టి, యమునా నది నుంచి నీళ్లు తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన ఏమన్నారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ ఏపీకి చేస్తానని చెప్పిందేంటి? వాస్తవంగా చేసిందేంటి?
- Fact Check : దేశాన్ని కాంగ్రెస్ పాలించింది ఎన్నేళ్లు?
- ప్రత్యేక హోదా: తొమ్మిది మలుపులు
- చంద్రబాబు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. జైట్లీ : అసలు ప్రత్యేక హోదా అనేదే లేదు
- ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనాలేంటి?
- ఎడిటర్స్ కామెంట్: ప్రత్యేక హోదా.. మళ్లీ అదే డ్రామానా? మార్పేమైనా ఉంటుందా?
- ‘నాడు సమైక్యాంధ్ర ఉద్యమం తప్పు.. నేడు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా అంతే!!’
- నేను ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా: చంద్రబాబు నాయుడు
- క్షమించండి.. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నా పెద్ద తప్పు: పవన్ కల్యాణ్
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
- అభిప్రాయం: చంద్రబాబు అంటేనే కూటమి రాజకీయాలు
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
- ఆపరేషన్ గరుడ: ఏమిటీ వివాదం?
- Fact Check : దేశాన్ని కాంగ్రెస్ పాలించింది ఎన్నేళ్లు?
- 'మోదీ మళ్లీ గత ఎన్నికల ముందు చెప్పిన మాటలే చెబుతున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)