You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అజంతా చిత్రాల అందాలకు శాపంగా మారిన కాలుష్యం
అజంతా గుహల పేరు వినగానే చాలా మందికి అందమైన శిల్పాలు, రంగు రంగుల చిత్రాలు గుర్తొస్తాయి. అలాంటి అజంతా గుహలకు కాలుష్యం ముంపు పొంచి ఉంది. ఆ ప్రాంతంలోని కాలుష్యానికి గుహల్లోని చిత్రాలు పాడవుతున్నాయి.
కానీ ఈ చిత్ర సంపదను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇద్దరు భారతీయ చిత్రకారులు నడుం బిగించారు. కొన్ని దశాబ్దాలుగా అజంతా గుహల్లోని చిత్రాలను పోలిన పెయింటింగ్స్ వేసే పనిలో నిమగ్నమయ్యారు.
గత 55 ఏళ్లలో వీరు 350 చిత్రాలను సేకరించారు. అసలు అజంతా చిత్రాలు ఏ రంగుల్లో ఉన్నాయి? చిత్రకారులు వేస్తున్న పెయింటింగ్స్కు ఏ రంగులు వాడుతున్నారు?
ఆ చిత్రాలు ఎలా ఉన్నాయి? చిత్రకారులు ఏమంటున్నారు?? పై వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి
- ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ
- నూర్ ఇనాయత్ ఖాన్: భారతీయ యువరాణి... బ్రిటన్ కీర్తించే గూఢచారి
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- ఆపరేషన్ గరుడ: ఏమిటీ వివాదం?
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- పాకిస్తాన్: హాఫీజ్ సయీద్ సంస్థలపై తొలగిన నిషేధం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)