అజంతా చిత్రాల అందాలకు శాపంగా మారిన కాలుష్యం
అజంతా గుహల పేరు వినగానే చాలా మందికి అందమైన శిల్పాలు, రంగు రంగుల చిత్రాలు గుర్తొస్తాయి. అలాంటి అజంతా గుహలకు కాలుష్యం ముంపు పొంచి ఉంది. ఆ ప్రాంతంలోని కాలుష్యానికి గుహల్లోని చిత్రాలు పాడవుతున్నాయి.
కానీ ఈ చిత్ర సంపదను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇద్దరు భారతీయ చిత్రకారులు నడుం బిగించారు. కొన్ని దశాబ్దాలుగా అజంతా గుహల్లోని చిత్రాలను పోలిన పెయింటింగ్స్ వేసే పనిలో నిమగ్నమయ్యారు.
గత 55 ఏళ్లలో వీరు 350 చిత్రాలను సేకరించారు. అసలు అజంతా చిత్రాలు ఏ రంగుల్లో ఉన్నాయి? చిత్రకారులు వేస్తున్న పెయింటింగ్స్కు ఏ రంగులు వాడుతున్నారు?
ఆ చిత్రాలు ఎలా ఉన్నాయి? చిత్రకారులు ఏమంటున్నారు?? పై వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి
- ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ
- నూర్ ఇనాయత్ ఖాన్: భారతీయ యువరాణి... బ్రిటన్ కీర్తించే గూఢచారి
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- ఆపరేషన్ గరుడ: ఏమిటీ వివాదం?
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- పాకిస్తాన్: హాఫీజ్ సయీద్ సంస్థలపై తొలగిన నిషేధం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





