రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా చూడ్డానికి ఒకేలా కనిపించే ప్రాంతం
విభిన్న సంస్కృతుల్ని ప్రతిబింబిస్తుంది వాస్తు శిల్పకళ. ప్రతి రాచ వంశీయుడూ తమ కాలానికి చెందిన వాస్తు నిర్మాణ శైలికి అద్దం పట్టేలా వివిధ కట్టడాలను నిర్మించారు. ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా నాటి వాస్తుకళకు సాక్ష్యాలుగా నిలిచేవే. ముఖ్యంగా తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో మందిరాలు, మసీదులు చాలా ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక క్షేత్రాలు చారిత్రక వారసత్వాన్ని ఒక తరం నుంచి మరో తరానికి ఎలా చేరుస్తున్నాయో ఓసారి చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- పశ్చిమ బెంగాల్ మతఘర్షణలకు ఆ పాటలే కారణమా?
- పశ్చిమ బెంగాల్: నాలుగు రోజుల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తల హత్య
- వైరల్: ఏనుగులను తగలబెట్టేశారు
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- మమతా బెనర్జీ మంతనాలు దేని కోసం?
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- కోల్కతా: రెడ్లైట్ ఏరియాలో ఈ రంగుల హరివిల్లులెందుకు?
- ముస్లిం కూలీ కావడమే ఆయన చేసుకున్న పాపం
- హిందూమతం స్వీకరించి, ఆవుల్ని ఆదుకుంటున్న జర్మన్ మహిళ
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)