You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..?
వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..?
''వైఎస్ వివేకానంద రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీ, మంత్రిగా పని చేశారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న. అలాంటి వ్యక్తికే న్యాయం జరగకపోతే ఒక సామాన్య వ్యక్తి పరిస్థితేంటి?'' అని వైఎస్ సునీతా రెడ్డి ప్రశ్నించారు.
అధికారం ఉంటే ఎలా ప్రభావితం చేయొచ్చనే విషయం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వారితో తాము పోరాడుతున్నామని ఆమె అన్నారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంకా ఏం చెప్పారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- హెచ్డి దేవేగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా.
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)