జెయింట్ పాండా: 12 ఏళ్లు ప్రవాసం తర్వాత స్వదేశం చైనా చేరుకోనున్న పాండా జంట
జెయింట్ పాండా: 12 ఏళ్లు ప్రవాసం తర్వాత స్వదేశం చైనా చేరుకోనున్న పాండా జంట
2011 నుంచి బ్రిటన్లోని ఎడిన్బర్గ్ జూలో ఉంటున్న రెండు పాండాలు.. త్వరలో తిరిగి చైనా చేరుకోనున్నాయి.
వీటికి వీడ్కోలు పలికేందుకు జూ అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండేళ్ల క్రితమే ఈ పాండాలు చైనాకు వెళ్లాల్సి ఉంది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ఒప్పందాన్ని రెండేళ్లకు పొడిగించారు.
లండన్ జూ నుంచి మోరా కినిబరా అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది
- తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూరగాయలు పండిస్తూ లక్షల రూపాయలు సంపాదించొచ్చా...
- రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్: మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి చేయండి... వాడుకోగా మిగిలింది అమ్ముకోండి
- ‘‘నాకు 60 మంది పిల్లలు.. నాలుగో పెళ్లి చేసుకుని, ఇంకా పిల్లలను కంటాను...’’ అంటున్న సర్దార్ హాజీ జాన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



