You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హుస్సేన్ సాగర్ తీరాన... హైదరాబాద్లో మరో ఐకాన్
హుస్సేన్ సాగర్ తీరాన... హైదరాబాద్లో మరో ఐకాన్
హైదరాబాద్లో మరో భారీ ఐకాన్ నిర్మిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ప్రభుత్వం ఎక్కడా అతుకులు కనిపించకుండా ఒక భారీ స్టీల్ భవనం నిర్మిస్తోంది.
ఈ ఆకృతి దీపంలా ఉంది. ‘అమరులకు దీపంతో నివాళి అర్పిస్తాం కాబట్టి ఈ నమూనాతో భవనం నిర్మిస్తున్నాం’ అని ఆ భవన శిల్పి అంటున్నారు.
ఇది బిల్డింగ్ కంటే ఎక్కువని చెబుతున్నారు. ఇంతకీ ఇందులో ఏం ఉండనున్నాయి? ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది? దీని ప్రత్యేకతలేంటో చూడండి.
ఇవి కూడా చదవండి
- ఖురాన్ దహనం: స్వీడన్, తుర్కియేల మధ్య మరింత ముదిరిన వివాదం
- యుద్ధానికి పిలుస్తారన్న భయంతో అడవిలోకి పారిపోయిన వ్యక్తి, అక్కడెలా బతుకుతున్నారంటే...
- నాగోబా జాతర: కొత్త కోడళ్లను నాగేంద్రునికి పరిచయం చేసే ఈ జాతర ఎలా జరుగుతుందంటే...
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- ఆర్ఆర్ఆర్: అమెరికా సహా అనేక దేశాల ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)