You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’
‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’
ముంబయిలోని ఆరే ఫారెస్ట్లో 8 వేల మంది ఆదివాసీలు నివిస్తున్నారు.
మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం 2019లో ఈ అడవిలో కొంత భాగం కొట్టేయడం ప్రారంభించారు.
స్థానిక ఆదివాసీలు అడవి నరికివేతను అడ్డుకుంటున్నారు.
నిరసనల తరువాత అడవి కొట్టేయడాన్ని ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, 2022లో అధికారంలోకి వచ్చిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభిస్తామని చెప్పింది.
దీంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- రోమన్ సామ్రాజ్య చరిత్రలో కల్పిత చక్రవర్తిని నిజం చేసిన బంగారు నాణేం
- 'ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ: సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ
- ఆంధ్రప్రదేశ్: భూముల రీసర్వేపై విమర్శలేంటి, వందేళ్ళ తర్వాత ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు?
- శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: ‘ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా డీపీలు ఎంతవరకు సేఫ్? మీ ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)