You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో గెలిచేదెవరు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలవనున్నారనే ఆసక్తి అంతటా నెలకొంది.
అంతేకాదు, 2024 సాధారణ ఎన్నికలకు ముందు ‘సెమీ ఫైనల్స్’గా చెబుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారన్నదీ ప్రజల్లో ఆసక్తి ఉంది.
వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవీ:
తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాలలో ముందే పోలింగ్ ముగియగా, తాజాగా గురువారం(30.11.2023) తెలంగాణలోనూ పోలింగ్ ముగిసింది.
ఈ రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయంటే...
ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు
తెలంగాణ: మొత్తం 119 నియోజకవర్గాలు. ఇందులో ఎస్సీ రిజర్వ్డ్ 19, ఎస్టీ రిజర్వ్డ్ 12
రాజస్థాన్: మొత్తం నియోజకవర్గాలు 200, ఇందులో ఎస్సీ రిజర్వ్డ్ 25, ఎస్టీ రిజర్వ్డ్ 34
మధ్యప్రదేశ్: మొత్తం నియోజకవర్గాలు 230, ఇందులో.. ఎస్సీ రిజర్వ్డ్ 35, ఎస్టీ రిజర్వ్డ్ 47 నియోజకవర్గాలు
ఛత్తీస్గఢ్: మొత్తం నియోజకవర్గాలు 90.. అందులో ఎస్సీ రిజర్వ్డ్ 10, ఎస్టీ రిజర్వ్డ్ 29 నియోజకవర్గాలు
మిజోరం: మొత్తం నియోజకవర్గాలు 40.. అందులో ఎస్టీ నియోజకవర్గాలు 39 కాగా ఒకటి జనరల్ నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలు లేవు.
ఎక్కడ ఎంతమంది ఓటర్లు?
తెలంగాణ: 3.17 కోట్లు
రాజస్థాన్: 5.25 కోట్లు కాగా 74.13 శాతం పోలింగ్ నమోదైంది.
మధ్యప్రదేశ్: 5.8 కోట్లు కాగా 76.22 శాతం పోలింగ్ నమోదైంది.
ఛత్తీస్గఢ్: 2.03 కోట్లు కాగా 76.31 శాతం పోలింగ్ నమోదైంది.
మిజోరం: 8.52 లక్షలు కాగా 78.40 శాతం పోలింగ్ నమోదైంది.
ఇవి కూడా చదవండి:
- నవయుగ: హిమాచల్లో ప్రమాదం జరిగిన సొరంగాన్ని నిర్మిస్తోన్న ఈ హైదరాబాద్ కంపెనీపై వివాదాలేంటి?
- జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?
- విడాకులకూ పెళ్లంత ఘనంగా మేళతాళాలతో వేడుక, ఈ తండ్రి ఎందుకిలా చేశారంటే....
- ఇజ్రాయెల్: శిథిలాల కింద కాళ్లకు లోహపు వైర్లతో నగ్నంగా మహిళ శవం.. మరో చోట 20 మంది పిల్లలను బంధించి దహనం చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)