You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా
మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా
తెలంగాణలోని కామారెడ్డికి చెందిన కొందరు స్వయం సహాయక బృందాల మహిళలు తమ ఇంటి మిద్దెపై చేపలు పెంచుతున్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో లోన్ తీసుకుని, సక్సెస్ ఫుల్గా చేపలు పెంచుతూ, లక్షల్లో అమ్ముతున్నారు.
‘మేడపైన మొక్కలు పెంచడం, కూరగాయలు పెంచడం చూశాం.. అలాంటప్పుడు చేపలు ఎందుకు పెంచకూడదు? అనిపించింది... ప్రయత్నించాం. లాభాలొస్తున్నాయి’ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్రోకు శ్రీహరికోట కంటే కులశేఖర పట్నంతోనే ఎక్కువ ఉపయోగమా, ఎందుకు?
- అసెంబ్లీలో జయలలిత చీర లాగారా? ఆ రోజు అసలేం జరిగింది?
- గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం...తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?
- అఫ్గానిస్తాన్: ‘తిండి కోసం పాప ఉయ్యాల అమ్మేశా. ఏ దారి లేకపోతే నా పిల్లల్నీ అమ్ముకోవాల్సిందే’
- విద్యా లక్ష్మి: చదువుకునేందుకు సులువుగా రుణాలిచ్చే ఈ పోర్టల్ గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)