You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’
‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’
సెంట్రల్ గాజాలో సుసంపన్నంగా, ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని బీబీసీ ప్రతినిధి సందర్శించారు.
32 టవర్లు ఉండే ఈ ప్రాంతంలోని భవనాలన్నీ ప్రస్తుతం శిథిలాలుగా మారిపోయాయి.
ఆ టవర్లలో దాదాపు 5,000 మంది ఉండేవారు. ప్రస్తుతం వీరంతా నిరాశ్రయులుగా మారిపోయారు.
‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’ అని అక్కడ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- వ్యాపం: ఒకరి తరువాత మరొకరు చనిపోయిన ఈ కుంభకోణం ఏంటి?
- ది గ్రేట్ ట్రైన్ రాబరీ: రైల్లో చొరబడి 120 డబ్బు సంచులను దోచుకెళ్లారు.. థ్రిల్లర్ సినిమాను తలదన్నే ఈ దోపిడీ ఎలా జరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)