మేఘాలయ ఎన్నికల్లో మతం ప్రాధాన్యత ఎంత?
మేఘాలయ ఎన్నికల్లో మతం ప్రాధాన్యత ఎంత?
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. గడువు దగ్గర పడటంతో ప్రచారం జోరందుకుంది.
జనాభాలో క్రిష్టియన్లు మెజారిటీగా ఉన్న ఈ రాష్ట్ర రాజకీయాల్లో మతం కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ మేఘాలయ రాజకీయం ఎలా ఉందనే దానిపై బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఫొటో సోర్స్, Congress/All India Radio
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



