You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుణె హైవేపై ఆంధ్రప్రదేశ్ లారీ ఎందుకు అదుపు తప్పింది, అధికారులు ఏమంటున్నారు?
పుణె హైవేపై ఆంధ్రప్రదేశ్ లారీ ఎందుకు అదుపు తప్పింది, అధికారులు ఏమంటున్నారు?
పుణె-బెంగళూరు హైవేపై నవాలే బ్రిడ్జి దగ్గర ఆదివారం రాత్రి అనేక కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
వేగంగా వచ్చిన లారి ముందున్న కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 30కి పైగా కార్లు దెబ్బతిన్నాయి.
10మంది గాయపడ్డారు.
ఆదివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రమాదం జరిగింది.
అయితే, ఈ ప్రమాదంలో 48 కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయని, 30 మంది వరకు గాయపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేడుకలో దర్శకుడు రాజమౌళి... గవర్నర్స్ అవార్డ్స్ అంటే ఏంటి... ఎందుకిస్తారు
- టైటానిక్ ఓడలో దొరికిన ఆ వాచీ ధర కోటి రూపాయలు, ఇప్పుడది ఎలా ఉంది?
- అమెరికా: ప్రసవించిన కాసేపటికే బిడ్డను వదిలేస్తే నేరం కాదు.. కానీ ఆ బిడ్డను ఎక్కడ వదిలేయాలంటే...
- ఇథియోపియోలో పౌరుల ఊచకోత... వీడియో ఆధారాల అన్వేషణ
- ఫిఫా వరల్డ్ కప్ 2022: ఖతార్లో ఘనంగా ఆరంభ వేడుకలు
- పుణె యాక్సిడెంట్: ఏపీకి చెందిన లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో భారీ ప్రమాదం, నలభైకి పైగా వాహనాలు నుజ్జునుజ్జు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)