పుణె హైవేపై ఆంధ్రప్రదేశ్ లారీ ఎందుకు అదుపు తప్పింది, అధికారులు ఏమంటున్నారు?
పుణె హైవేపై ఆంధ్రప్రదేశ్ లారీ ఎందుకు అదుపు తప్పింది, అధికారులు ఏమంటున్నారు?
పుణె-బెంగళూరు హైవేపై నవాలే బ్రిడ్జి దగ్గర ఆదివారం రాత్రి అనేక కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
వేగంగా వచ్చిన లారి ముందున్న కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 30కి పైగా కార్లు దెబ్బతిన్నాయి.
10మంది గాయపడ్డారు.
ఆదివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రమాదం జరిగింది.
అయితే, ఈ ప్రమాదంలో 48 కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయని, 30 మంది వరకు గాయపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేడుకలో దర్శకుడు రాజమౌళి... గవర్నర్స్ అవార్డ్స్ అంటే ఏంటి... ఎందుకిస్తారు
- టైటానిక్ ఓడలో దొరికిన ఆ వాచీ ధర కోటి రూపాయలు, ఇప్పుడది ఎలా ఉంది?
- అమెరికా: ప్రసవించిన కాసేపటికే బిడ్డను వదిలేస్తే నేరం కాదు.. కానీ ఆ బిడ్డను ఎక్కడ వదిలేయాలంటే...
- ఇథియోపియోలో పౌరుల ఊచకోత... వీడియో ఆధారాల అన్వేషణ
- ఫిఫా వరల్డ్ కప్ 2022: ఖతార్లో ఘనంగా ఆరంభ వేడుకలు
- పుణె యాక్సిడెంట్: ఏపీకి చెందిన లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో భారీ ప్రమాదం, నలభైకి పైగా వాహనాలు నుజ్జునుజ్జు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



