మిగ్‌జాం తుపాను - ఆంధ్రప్రదేశ్: తడిసిన ధాన్యం.. రైతు దైన్యం

మిగ్‌జాం తుపాను ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటను నీళ్ళపాలు చేసి, రైతుకు కన్నీరు మిగిల్చింది.

తుపాను కలిగించిన నష్టం తీవ్రతను కళ్లకు కట్టే చిత్రాలు...

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)