You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరవు, వరదలు, ధరల భారంతో కుంగిపోతున్న గుజరాత్ రైతులు
కరవు, వరదలు, ధరల భారంతో కుంగిపోతున్న గుజరాత్ రైతులు
గుజరాత్లో వెల్లుల్లి రైతులు గిట్టుబాటు ధరలు లేవంటూ వాటిని ఉచితంగా పంచారన్న వార్తలు వినవచ్చాయి.
ఆ రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు.
కరవు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో... రైతుల సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.
మా ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరూ మాట్లాడటం మానేశారా? తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కేసులున్నాయి?
- మీజిల్స్: తట్టు వ్యాధి తిరగబెడుతోందా, మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు
- బల్లార్షా: రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలి ప్రయాణికులకు గాయాలు
- ‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’
- నూరా, ఆదిలా: లెస్బియన్ జంటకు పెళ్లి కళ..వెడ్డింగ్ ఫొటోషూట్కు అభినందనల వెల్లువ