రుషికొండ: ఇది తరచూ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?
రుషికొండ: ఇది తరచూ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?
రుషికొండ ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణం దగ్గర్నుంచి, బీచ్ సందర్శకుల దగ్గర రుసుము వసూలు లాంటి విమర్శలు వినిపించాయి.
ఈ రుషికొండ, అక్కడి సముద్ర తీరం విశాఖ ప్రజలకు ఎంత ప్రత్యేకం. ఇది రోజురోజుకూ ఎందుకు ఫేమస్ అవుతోంది?
ఈ వీడియో కథనంలో చూడండి.

ఫొటో సోర్స్, @PBNS_INDIA
ఇవి కూడా చదవండి:
- టైటానిక్, బ్రిటానిక్: మునిగిపోతున్న ఓడల నుంచి మూడు సార్లు ప్రాణాలతో బయటపడిన నర్స్.. ‘క్వీన్ ఆఫ్ ద సింకింగ్ షిప్స్’
- హవాయి- మౌవి కార్చిచ్చు: ‘మంటలు చుట్టుముడుతున్నాయి. బతకాలంటే సముద్రంలోకి పరుగెత్తాల్సిందే’
- రాజ సంస్థానాలు: భారత్లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



