You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిండలం: ఈ గ్రామంలోని ప్రజలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం...
పాడేరు ఏజెన్సీ పెదబయలు మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కిండలం. వారం రోజుల వ్యవధిలో ఇక్కడ ఏడుగురు చనిపోయారు.
కిండలం గ్రామంలో బీబీసీ ఏప్రిల్ 4వ తేదీన పర్యటించింది. అప్పటికే ఆ గ్రామంలో వరస మరణాలు సంభవించి 10 రోజులైంది.
గ్రామంలోని కొన్ని ఇళ్లలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెడికల్ క్యాంపులో ప్రాథమిక వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
చనిపోయిన వారు తమని పిలుస్తున్నారంటూ ఈ గ్రామంలో మరికొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతోంది?
ఇవి కూడా చదవండి:
- బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏంటి, ఆ డబ్బును ఏం చేస్తారు?
- ఈస్టర్: శిలువ వేయడం ఎప్పుడు, ఎలా మొదలైంది?
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ...
- రంజాన్: పెరుగు, యాలకులు, పుదీనా తింటే రోజంతా దాహం వేయదా?