సరస్వతి నది పుష్కరాలు: త్రివేణి సంగమంలో భక్తుల సందడి.. పది చిత్రాలలో

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్దనున్న త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి.

మే 15న ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకు కొనసాగుతాయి

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రతో పాటు చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు పుష్కర స్నానాలకు హాజరవుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)