ఆ గిరిజన రైతులు ఒకప్పుడు రాజుల్లా బతికారు... ఇప్పుడు పస్తులుంటున్నారు
కూనో నేషనల్ పార్క్లో గిర్ సింహాలకు ఆవాసం కల్పించాలని 20 ఏళ్ల కిందట నిర్ణయించి, అక్కడున్న గిరిజనుల్ని బలవంతగా వెళ్లగొట్టారు.
చాలీచాలని పరిహారం, మట్టి కూడా లేని భూములతో ఆ గిరిజన రైతులు పడుతున్న అవస్థలు ఇవి.
ఇవి కూడా చదవండి:
- చైనా: షీ జిన్పింగ్ గుప్పిట్లో సర్వాధికారాలు... ఆమోదముద్రకు సిద్ధమైన రబ్బర్ స్టాంప్ పార్లమెంట్
- కేరళ-ఆపరేషన్- కడుపులో పరికరాలు వదిలేసి కుట్లు వేసిన డాక్టర్లు, ఆసుపత్రి ఎదుట మహిళ నిరసన దీక్ష
- పాల కోసం వెళుతుండగా డైనోసార్ల కాలంనాటి తుమ్మెద కనిపించింది...-
- ‘‘గత ప్రభుత్వంలా ఒప్పందాలకే పరిమితం కాదు, అమలు చేసి చూపిస్తాం’’ - గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-లో ఏపీ ప్రభుత్వం
- ఐదుగురు కన్నబిడ్డలను చంపేసిన తల్లి 16 ఏళ్ల తర్వాత ఎలా మరణించారంటే...-
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)