ఇనుప చువ్వలు, సూదులు గుచ్చుకుంటే వీరికి నొప్పి కలగదా
రెండేళ్ల కరోనా విరామం తర్వాత థాయిలాండ్లో తొమ్మిది మంది దేవుళ్లను అనుగ్రహం కోసం ఇలా తమ శరీరాన్ని కష్టపెట్టుకుంటారు. ఇలా సూదులు గుచ్చుకున్న వారికి మీడియమ్స్ అని పిలుస్తారు.
ఈ పుకెట్ శాఖాహార ఫెస్టివల్ లో జంతు సంబంధ వస్తువులను వాడరు.
దురదృష్టాన్ని దూరం చేయడానికి ఒంటికి కత్తుల లాంటి వస్తువులను గుచ్చుకుంటారు.
తమకు దేవునితో ఒక సంబంధం ఏర్పడుతుందని మీడియమ్స్ భావిస్తారు.
ఇవి కూడా చదవండి:
- 'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మాగ్నస్ కార్ల్సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?
- ‘పస్తులైనా ఉందాం ఆ పనికి మాత్రం వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం.. ఇప్పుడు మాకెవరు దిక్కు’
- ఆంధ్రప్రదేశ్లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



