బ్యాటరీలతో నడిచే విమానాలను తయారు చేస్తున్న నార్వే
విమాన ప్రయాణాలు - భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలను సృష్టిస్తున్నాయి.
అయితే 2050 నాటికి వీటిని సున్నా స్థాయికి తీసుకొస్తామని విమానయాన రంగం ప్రతిజ్ఞ చేసింది.
సాంకేతికంగా ఇది చాలా పెద్ద సవాలు.
ఈ తరుణంలో క్లీన్ ఏవియేషన్కు మార్గదర్శిగా నిలిచేందుకు సిద్ధమవుతోంది నార్వే.
బీబీసీ ప్రతినిధి ఎడ్రియన్ ముర్రే అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు ‘RRR' ఎందుకు వెనుకబడింది?
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)