జపోరిఝియా అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి మళ్లీ మొదలైన విద్యుత్ సరఫరా
యూరప్ను రష్యా... అణుధార్మిక ప్రమాదం ముని వాకిటి వరకూ తీసుకొచ్చిందని ఆరోపించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్స్కీ.
జపోరిఝియా అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి పవర్ గ్రిడ్తో అనుసంధానాన్ని తాత్కాలికంగా తొలగించిన తర్వాత ఆయన మాట్లాడారు.
రష్యన్ సేనల ఆధీనంలో ఉన్న జపోరిఝియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కేబుల్స్ కాలిపోవడంతో దాన్ని పవర్ గ్రిడ్ నుంచి తప్పించారు.
త్వరలోనే ఈ కేంద్రానికి ఐక్యరాజ్య సమితి పరిశీలకులను పంపించాలని యుక్రెయిన్ భావిస్తోంది.
బీబీసీ ప్రతినిధి గరెత్ బార్లో అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)