బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునక్- లిజ్ ట్రస్ మధ్య తుది పోరు
కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పదవికీ, తద్వారా బ్రిటిష్ ప్రధాని పదవిని చేపట్టేందుకు జరుగుతున్న పోటీలో లిజ్ ట్రస్, రిషి సునక్ ఇద్దరూ తుదిఘట్టానికి చేరుకున్నారు.
రాబోయే కొన్ని వారాలు ఈ ఇద్దరు నేతలకూ చాలా కీలకం.
తానే సరైన అభ్యర్థినని తమ పార్టీలోని లక్షా 60 వేల మంది సభ్యులను ఒప్పించడం ఈ ఇద్దరు నేతల ముందున్న అసలైన సవాలు.
టెన్ డౌనింగ్ స్ట్రీట్ కోసం పోటీ జోరందుకుంటున్న సమయంలో, త్వరలో ఈ ఆఫీసుని ఖాళీ చేయబోతున్న బోరిస్ జాన్సన్ తనదైన ప్రత్యేక శైలిలో నిష్క్రమిస్తున్నారు.
బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రధానిని ఎంపీలు ప్రశ్నలు అడిగే కార్యక్రమంలో ఆయన చివరిసారిగా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరి వరదలు: పోలవరం ముంపు మండలాల ప్రజల పరిస్థితి ఏమిటి? ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?
- ద్రౌపది ముర్ము: క్లర్క్ నుంచి రాష్ట్రపతి వరకు.. ఆదివాసీ నేత ప్రస్థానం
- యుక్రెయిన్ ప్రథమ మహిళ: ‘యుద్ధం వల్ల నా కొడుకు సైనికుడు అవుతానంటున్నాడు’
- గోధుమ, వరి, మొక్కజొన్న, టమోటా.. టన్నుల కొద్దీ విత్తనాలను చైనా అంతరిక్షంలో తీసుకెళ్లి ఏం చేస్తోంది?
- డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)