కష్టాల్లో శ్రీలంక తేయాకు పరిశ్రమ: ‘‘మేము మధ్యాహ్నం అన్నం తినట్లేదు.. ఉదయం 10 గంటలకు తింటే మళ్లీ రాత్రికే..’’
శ్రీలంకకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేవాటిలో పర్యటక రంగంతో పాటు తేయాకు పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
కానీ ఆర్థిక సంక్షోభం వల్ల తేయాకు ఇండస్ట్రీ కూడా బాగా నష్టపోయింది.
ఇంధన కొరత, కరెంటు కోతలు తేయాకు పరిశ్రమను దెబ్బ తీశాయి.
క్యాండీ నుంచి బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి హత్య, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?
- వ్లాదిమిర్ పుతిన్కు క్యాన్సర్ అన్న వార్తలపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమన్నారంటే..
- పతనమవుతున్న రూపాయి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం - భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు?
- ‘‘మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’
- Bullion Market: బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)